News June 12, 2024
కోస్తా, ఉత్తరాంధ్రకు మంత్రి పదవులు ఇలా..

✒ తూర్పుగోదావరి- పవన్ కళ్యాణ్(పిఠాపురం), దుర్గేశ్(నిడదవోలు), V.సుభాష్(రామచంద్రాపురం)
✒ పశ్చిమగోదావరి- నిమ్మల రామానాయుడు(పాలకొల్లు)
✒ కృష్ణా- కొల్లు రవీంద్ర(మచిలీపట్నం), పార్థసారథి(నూజివీడు)
✒ గుంటూరు- లోకేశ్(మంగళగిరి), మనోహర్(తెనాలి), సత్యప్రసాద్(రేపల్లె)
✒ విశాఖ- అనిత(పాయకరావుపేట), ✒ శ్రీకాకుళం-అచ్చెన్నాయుడు(టెక్కలి)✒ విజయనగరం- K.శ్రీనివాస్(గజపతినగరం), సంధ్యారాణి(సాలూరు)
Similar News
News December 6, 2025
లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందజేత

వెట్టి దుగ్ల, కిల్లో ఇందు, వంతాల గంగి గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. వీరు 2022-23లో అల్లూరి జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. వీరికి ఆర్థిక సహాయం, పునరావాసం కల్పించడంలో భాగంగా మంజూరైన రూ.3 లక్షలను శనివారం పాడేరు SP కార్యాలయంలో అందించినట్లు SP అమిత్ బర్దార్ తెలిపారు. ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున ముగ్గురికి చెక్కులను అందజేశామన్నారు.
News December 6, 2025
లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందజేత

వెట్టి దుగ్ల, కిల్లో ఇందు, వంతాల గంగి గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. వీరు 2022-23లో అల్లూరి జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు. వీరికి ఆర్థిక సహాయం, పునరావాసం కల్పించడంలో భాగంగా మంజూరైన రూ.3 లక్షలను శనివారం పాడేరు SP కార్యాలయంలో అందించినట్లు SP అమిత్ బర్దార్ తెలిపారు. ఒక్కొక్కరికి రూ.1లక్ష చొప్పున ముగ్గురికి చెక్కులను అందజేశామన్నారు.
News December 6, 2025
భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం

దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచులో టీమ్ ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సఫారీలు 270 రన్స్ చేయగా IND మరో 10.1 ఓవర్లు ఉండగానే టార్గెట్ ఛేదించింది. రోహిత్(75), జైస్వాల్(116*) తొలి వికెట్కు 155 పరుగులు జోడించారు. హిట్ మ్యాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ(65*)తో కలిసి జైస్వాల్ INDకు విజయాన్ని అందించారు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.


