News February 11, 2025
ఏజెన్సీ బంద్పై స్పందించిన మంత్రి సంధ్యారాణి

AP: పాడేరు ఏజెన్సీ బంద్పై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ‘1/70 చట్టాన్ని సవరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. దీనిపై వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. గిరిజనులు ఆందోళన చెందొద్దు. ఈ చట్టంపై అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


