News July 27, 2024
దుండగుల దుశ్చర్య.. ఫ్రాన్స్లో హైస్పీడ్ రైళ్లకు అంతరాయం

పారిస్లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల నేపథ్యంలో హైస్పీడ్ రైల్ నెట్వర్క్పై దాడి జరగడం సంచలనమైంది. ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పక్కాప్లాన్తో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నగర శివార్లలోని మూడు చోట్ల సిగ్నల్స్, కేబుల్స్ను ధ్వంసం చేశారు. దీంతో ఐరోపా దేశాల నుంచి పారిస్కు వచ్చే రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దాదాపు 8లక్షల మందికి అంతరాయం కలిగింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


