News July 27, 2024
దుండగుల దుశ్చర్య.. ఫ్రాన్స్లో హైస్పీడ్ రైళ్లకు అంతరాయం

పారిస్లో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల నేపథ్యంలో హైస్పీడ్ రైల్ నెట్వర్క్పై దాడి జరగడం సంచలనమైంది. ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పక్కాప్లాన్తో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. నగర శివార్లలోని మూడు చోట్ల సిగ్నల్స్, కేబుల్స్ను ధ్వంసం చేశారు. దీంతో ఐరోపా దేశాల నుంచి పారిస్కు వచ్చే రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దాదాపు 8లక్షల మందికి అంతరాయం కలిగింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


