News December 12, 2024
లవర్స్ మిస్సింగ్!

TG: రాష్ట్రంలో గత ఐదేళ్లలో లక్ష మందికి పైగా అదృశ్యమైతే అందులో సుమారు 60వేల మంది ప్రేమికులే ఉన్నట్లు క్రైం రికార్డులు చెబుతున్నాయి. వీరిలో 17-28 ఏళ్ల మధ్య వయసు వారే అధికంగా ఉన్నారు. 85% మందిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకొని పేరెంట్స్కు అప్పగిస్తున్నారు. ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే వీరు గడప దాటుతున్నట్లు పోలీసుల కౌన్సెలింగ్లో తేలింది. మరోవైపు మిగతా 15% మంది ఆచూకీ మిస్టరీగా మారుతోంది.
Similar News
News September 17, 2025
AICTE ప్రగతి స్కాలర్షిప్.. ఏడాదికి రూ.50వేల స్కాలర్షిప్

బాలికలను టెక్నికల్ విద్యలో ప్రోత్సహించేందుకు<
News September 17, 2025
JAM-2026కు దరఖాస్తు చేశారా?

<
News September 17, 2025
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 350 పోస్టులు

పుణేలోని బ్యాంక్ ఆఫ్ <