News March 4, 2025
MLC ఎన్నికల్లో తొలిసారి గెలవబోతున్న టీడీపీ..!

గోదావరి గడ్డపై పట్టభద్రుల MLC స్థానంలో టీడీపీ నుంచి తొలివిజయం నమోదు కానుంది. 2007లో శాసనమండలి ఏర్పడ్డాక 2007, 2013, 2019 గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. గోదావరి జిల్లాలో గత 3సార్లు పీడీఎఫ్ లేదా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. అలాంటి గోదావరి గడ్డపై రాజశేఖరం గెలుపు దాదాపు ఖరారైంది. 80వేల ఓట్లు మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 41,153 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News February 2, 2026
రాజమండ్రి: నేడు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. భూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం వెబ్సైట్ నుంచి కూడా సమర్పించవచ్చని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకే ఈ కార్యక్రమమని వెల్లడించారు.
News February 2, 2026
రాజమండ్రి: నేడు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. భూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం వెబ్సైట్ నుంచి కూడా సమర్పించవచ్చని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకే ఈ కార్యక్రమమని వెల్లడించారు.
News February 2, 2026
రాజమండ్రి: నేడు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. భూ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం వెబ్సైట్ నుంచి కూడా సమర్పించవచ్చని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకే ఈ కార్యక్రమమని వెల్లడించారు.


