News March 25, 2025

MMTS అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు

image

ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్‌గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని యువతి గుర్తించింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Similar News

News November 28, 2025

HYD: ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు

image

మేడ్చల్ జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన గర్భవతిని చేశాడు. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి తెలిపిన వివరాలిలా.. స్థానికంగా మటన్‌షాప్ నిర్వహిస్తున్న 24 ఏళ్ల యువకుడు ఓ 17ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి దగ్గరయ్యాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వెళ్లగా గర్భవతి అని తేలింది. తల్లి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

News November 28, 2025

HYD: ప్రేమ పేరుతో బాలికను గర్భవతి చేశాడు

image

మేడ్చల్ జిల్లాలో ఓ యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించిన గర్భవతిని చేశాడు. ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి తెలిపిన వివరాలిలా.. స్థానికంగా మటన్‌షాప్ నిర్వహిస్తున్న 24 ఏళ్ల యువకుడు ఓ 17ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి దగ్గరయ్యాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వెళ్లగా గర్భవతి అని తేలింది. తల్లి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

News November 28, 2025

HYDలో పెరుగుతున్న కేసులు.. మీ పిల్లలు జాగ్రత్త !

image

హైదరాబాద్‌లో పిల్లలకు చర్మ సంబంధిత(స్కిన్) అలర్జీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చల్లని వాతావరణం, పెరిగిన కాలుష్యం, ధూళి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడలోని బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీల్లో జలుబు, అలర్జీ, జ్వరం లాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చల్లగాలి తగలకుండా చూడాలని, బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లలను ఎత్తుకోవద్దని వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరించారు.