News February 23, 2025

MNCL: ఎన్నికలకు సింగరేణి కార్మికులు దూరమేనా..?

image

ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికలకు సింగరేణి కార్మికులకు యాజమాన్యం ఇప్పటి వరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించకలేదు. దీంతో ఓటు హక్కు వినియోగించుకోలేమని సింగరేణి పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగులకు స్పెషల్ లీవ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ సింగరేణి కార్మికులకు స్పెషల్ లీవ్ ఆదేశాల రాలేదని పలువురు కార్మికులు Way2News దృష్టికి తీసుకువచ్చారు.

Similar News

News February 24, 2025

మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆల్ట్‌మాన్, ఒలివర్

image

ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్, అతని పార్ట్‌నర్ ఒలివర్ ముల్హెరిన్ మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆల్ట్‌మాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘అతడు కొంతకాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంటాడు. అతడిని జాగ్రత్తగా చూసుకోవడం ఆనందంగా ఉంది. ఇంత ప్రేమను నేనెప్పుడూ అనుభవించలేదు’ అని పేర్కొన్నారు. గే అయిన ఆల్ట్‌మాన్ 2024లో ఒలివర్‌ను వివాహమాడారు.

News February 24, 2025

పెద్దపల్లి జిల్లాలోని టాప్ న్యూస్

image

@ పెద్దపల్లి జిల్లాలో యూరియా ఉంది, ఆందోళన వద్దు: DAO @ మల్లన్న స్వామి పట్నాలకు హాజరైన ఎమ్మెల్యే విజ్జన్న @ పెద్దపల్లి: రూ.1000కే 3 పట్టు చీరలు.. ట్రాఫిక్ జామ్ @ పెద్దపల్లి: రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు @ జిల్లా వ్యాప్తిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం @ బీజేపీ గెలుపు కోసమే బీఆర్ఎస్ తాపత్రయం: మంత్రి శ్రీధర్ బాబు.

News February 24, 2025

వికారాబాద్ జిల్లాలో” SUNDAY TOP NEWS”

image

√ తాండూరు: భద్రేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణం. బొంరాస్‌పేట:Way2News కథనానికి స్పందన.√ మహా కుంభమేళాకు హాజరైన పరిగి మాజీ ఎమ్మెల్యే.√ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు.√ బ్లడ్ ఫ్లూ ఎఫెక్ట్ తో జిల్లాలో పెరిగిన ఎఫెక్ట్ పెద్దెముల్: అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.√ వికారాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష.

error: Content is protected !!