News September 22, 2024

మోదీజీ.. ఆ ప్రాంతాల మధ్య వందే భారత్ నడపండి: బిహార్ సీఎం

image

బిహార్‌లోని సీతామఢి జిల్లా నుంచి అయోధ్య వరకు వందే భారత్ రైలు నడపాలని ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆ జిల్లాలోని పునౌరా ధామ్ జానకీ మందిర్‌ను స్థానికులు సీతామాత జన్మస్థలంగా భావిస్తారు. ఆ ప్రాంతాన్ని ఆధ్మాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని బిహార్ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్యతో కనెక్టివిటీ ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని నితీశ్ ఓ లేఖలో తెలిపారు.

Similar News

News November 18, 2025

APCRDAలో ఉద్యోగాలు

image

అమరావతి <>APCRDA<<>> కన్సల్టెంట్, సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, పీజీ(మాస్టర్ ఇన్ బిజినెస్ ఆపరేషన్ లేదా కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://crda.ap.gov.in/

News November 18, 2025

APCRDAలో ఉద్యోగాలు

image

అమరావతి <>APCRDA<<>> కన్సల్టెంట్, సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, పీజీ(మాస్టర్ ఇన్ బిజినెస్ ఆపరేషన్ లేదా కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://crda.ap.gov.in/

News November 18, 2025

APCRDAలో ఉద్యోగాలు

image

అమరావతి <>APCRDA<<>> కన్సల్టెంట్, సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, పీజీ(మాస్టర్ ఇన్ బిజినెస్ ఆపరేషన్ లేదా కమ్యూనికేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://crda.ap.gov.in/