News November 1, 2024
కాంగ్రెస్ గ్యారంటీలపై మోదీ విమర్శలు.. తెలంగాణపై కూడా

కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు ఇస్తూ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను దిగజార్చుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. పథకాల ప్రకటనపై కర్ణాటక నేతలకు ఖర్గే సలహా ఇవ్వడంపై మోదీ స్పందించారు. తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం సులభమే అని, వాటిని అమలు చేయడం అసాధ్యమన్న విషయం ఇప్పుడు కాంగ్రెస్కు అర్థమవుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రభుత్వాల ఆర్థిక స్థితి క్షీణిస్తోందన్నారు.
Similar News
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News September 18, 2025
మైథాలజీ క్విజ్ – 9

1. రాముడికి ఏ నది ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు?
2. దుర్యోధనుడి భార్య ఎవరు?
3. ప్రహ్లాదుడు ఏ రాక్షస రాజు కుమారుడు?
4. శివుడి వాహనం పేరు ఏమిటి?
5. మొత్తం జ్యోతిర్లింగాలు ఎన్ని?
<<-se>>#mythologyquiz<<>>