News December 20, 2024
6 గంటల్లోనే ఖాతాల్లోకి డబ్బులు!

AP: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంత మంది రైతులకు 6, 7 గంటల్లోనే నగదును జమ చేస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం మిల్లుల్లో దిగుమతి చేయగానే అక్కడికక్కడే చెల్లింపులు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మీకు ధాన్యం అమ్మిన ఎన్ని గంటలకు డబ్బులు జమ అవుతున్నాయో కామెంట్ చేయండి.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


