News November 21, 2024
2043 నాటికి భారత్లో మరింత వేడి: అధ్యయనం

వాతావరణపరంగా భారత్కు మున్ముందు చాలా గడ్డుకాలం ఉంటుందని అజీమ్ ప్రేమ్జీ వర్సిటీ పరిశోధకుల నివేదిక తేల్చిచెప్పింది. ‘2043 కల్లా దేశంలో ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలకు పైగా పెరుగుతాయి. వర్షాకాలంలో భారీ వరదలు ముంచెత్తుతాయి. ప్రజల ఆరోగ్యం, పంటలు, గ్రామీణ పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రత అన్నీ ప్రమాదంలో పడతాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేలా ప్రభుత్వాలు ముందుగానే పరిష్కారాల్ని కనుగొనాలి’ అని హెచ్చరించింది.
Similar News
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


