News August 7, 2024
నేడు భారత్ ఖాతాలోకి మరిన్ని పతకాలు?

పారిస్ ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం ఖాయమైంది. ఇవాళ రెజ్లింగ్లో వినేశ్ ఫొగట్ ఫైనల్ మ్యాచ్ రాత్రి జరగనుంది. గెలిస్తే స్వర్ణం, ఓడితే సిల్వర్ భారత్ ఖాతాలో చేరనుంది. టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ టీమ్(క్వార్టర్స్), 3000m స్టీపుల్ ఛేజ్, వెయిట్ లిఫ్టింగ్(మీరాబాయి) విభాగాల్లో పతక పోటీలు ఉన్నాయి. మీరాబాయి టోక్యో ఒలింపిక్స్లో రజతం గెలుచుకోగా ఆమెపై అంచనాలు ఉన్నాయి. పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.
Similar News
News September 18, 2025
మోదీకి విషెస్ జెన్యూన్ కాదన్న యూట్యూబర్పై విమర్శలు

ప్రధాని మోదీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖులు చేసిన ట్వీట్లు జెన్యూన్ కాదని యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. ప్రముఖులు విష్ చేసేలా ఆయన టీమ్ ముందే వారికి ‘టూల్ కిట్’ ఇచ్చిందన్నారు. దీంతో ధ్రువ్ రాథీపై మోదీ అభిమానులు ఫైరవుతున్నారు. ట్రంప్, మెలోనీ, పుతిన్ వంటి నేతలను కూడా ఆయన టీమ్ మ్యానేజ్ చేసిందా అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్, కేజ్రీవాల్కు కూడా ‘టూల్ కిట్’ ఇచ్చారా అని కౌంటర్ ఇస్తున్నారు.
News September 18, 2025
అక్టోబర్ 18న పీఎం కిసాన్ నిధులు విడుదల?

పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న దీపావళి నేపథ్యంలో అంతకుముందే నిధులను జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు జాతీయా మీడియా పేర్కొంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ స్కీమ్ కింద ఏడాదికి 3 విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<