News May 27, 2024
ఉదయం ఘోర రోడ్డు ప్రమాదాలు

APలో రహదారులు నెత్తురోడాయి. తిరుపతి జిల్లా ఎం.కొంగరవారిపల్లి వద్ద కారు డివైడర్ను ఢీకొట్టడంతో నలుగురు మరణించారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వారు TNలోని వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా కోడూరుపాడు పెట్రోల్ బంక్ వద్ద కారు లారీని ఢీకొట్టడంతో తమిళనాడుకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. కాకినాడలో రాత్రి కారును ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు.
Similar News
News February 16, 2026
ఆర్థికంగా మెరుగుపడాలంటే ఈ తప్పులు వద్దు

‘ఇంట్లో శుభం కలగాలంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద చెప్పులు, షూలు వదలకూడదు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. ద్వారం వద్ద రాహువు ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ గజిబిజిగా ఉంచకూడదు. షూ రాక్ ఉంచడం ఉత్తమం. ఇంట్లో అన్ని వస్తువులు పద్ధతిగా అమర్చుకోవాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించి, సుఖసంతోషాలు కలుగుతాయి’ అంటున్నారు వాస్తు నిపుణులు.
News February 16, 2026
బనారస్ హిందూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

<
News February 16, 2026
TGలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

* నిజామాబాద్ మేయర్గా ఉమారాణి(కాంగ్రెస్)
* కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్(బీజేపీ)
* నల్గొండ మేయర్గా బుర్రి చైతన్య(కాంగ్రెస్)
* ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
* కోరం లేకపోవడంతో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
* అలియాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్గా కంఠం శిరీష(కాంగ్రెస్)


