News December 31, 2024
మాతృభాష నేర్చుకోవాలి.. కానీ అందులోనే బోధన సరికాదు: మురళి

TG: అందరూ మాతృభాష నేర్చుకోవాలని, కానీ అందులోనే బోధన ఉండాలనేది కరెక్ట్ కాదని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు ఏటా ఫీజు పెంచుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఓ స్కూల్ అప్లికేషన్ ఫీజు ₹4,500 ఉందని ఫైరయ్యారు. ఫీజుల నియంత్రణపై చట్టం తీసుకొచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారాలతో కూడిన ఓ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు.
Similar News
News March 3, 2026
టాటా మెమోరియల్ సెంటర్లో 40 పోస్టులు

<
News March 3, 2026
తల్లిదండ్రులకు అలర్ట్.. ఈ నంబర్కు కాల్ చేయండి!

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘టెలీ మానస్’ సేవలను నిర్వహిస్తోంది. విద్యార్థులు పరీక్షల భయం, ఆందోళన లేదా ఇతర మానసిక సమస్యలతో బాధపడుతుంటే ‘14416’ అనే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఉచితంగా నిపుణుల సలహాలు పొందవచ్చు. ఈ సేవలు 20కి పైగా భాషల్లో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలి. SHARE IT
News March 3, 2026
క్రియేటర్లకు మద్దతుగా విజయసాయి ట్వీట్

సోషల్ మీడియా సంస్థలు క్రియేటర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయని మాజీ MP విజయసాయి రెడ్డి ఆరోపించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయంలో 55% ఇస్తుండగా, ఇన్స్టాగ్రామ్ రూపాయి కూడా ఇవ్వట్లేదని మండిపడ్డారు. మన క్రియేటర్లకు న్యాయమైన వాటా దక్కాలని, లేదంటే మన దేశానికే ‘భారత్ టాక్సీ’ తరహా సొంత ప్లాట్ఫామ్ ఉండాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు. గతంలో క్రియేటర్లకు <<19248675>>మద్దతుగా<<>> అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు.


