News December 16, 2024
నోరూరించే డిషెస్.. మీరూ టేస్ట్ చేయండి!

హలో ఫుడ్ లవర్స్. నోరూరించే ఓ లిస్ట్ చెప్తా నోట్ చేసుకోండి. ఇండియాలోని బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ను టేస్ట్ అట్లాస్ రిలీజ్ చేసింది. HYDలో బిర్యానీ, పెసర దోశ, చికెన్ 65, కరాచీ బిస్కెట్స్, ఇడ్లీ. ఢిల్లీలో దాల్ మఖానీ, ముర్ఘ్ ముఖానీ, గులాబ్ జామూన్. ముంబైలో భేల్ పూరీ, వడాపావ్. అమృత్సర్లో కుల్చా, పాలక్ పన్నీర్, దాల్ ముఖానీ. కోల్కతాలో రసగుల్లా, రోష్ మలాయ్. చెన్నైలో దోశ, ఇడ్లీ, చికెన్ 65. రుచిచూస్తారా మరి?
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


