News August 25, 2024
ట్రైనీ డాక్టర్పై హత్యాచారం.. గణేశ్ ఉత్సవ కమిటీల కీలక నిర్ణయం

కోల్కతా ట్రైనీ డాక్టర్పై హత్యాచారం నేపథ్యంలో ఈసారి గణేశ్ ఉత్సవాలను సాధారణంగా నిర్వహించాలని అక్కడి కమిటీలు నిర్ణయించాయి. ఈసారి మండపాన్ని ‘అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం’ అనే థీమ్తో ఏర్పాటు చేస్తామని ఓ కమిటీ వెల్లడించింది. చందర్నగర్లోని శాటిలైట్ టౌన్షిప్ సాల్ట్ లేక్లో నిర్వహించే లైట్షోను రద్దు చేస్తున్నట్లు అక్కడి కమిటీ తెలిపింది. ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలకు భారీగా ప్రజలు హాజరవుతారు.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


