News November 2, 2024
ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం కేసు సిట్కు బదిలీ

TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసు విచారణను సిట్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఇప్పటివరకు సిట్ 3 కేసులు నమోదు చేసింది. అటు విగ్రహం ధ్వంసం చేసిన ప్రధాన నిందితుడు సల్మాన్ సలీంకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడ్ని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
Similar News
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<
News November 17, 2025
వేదాల పరమార్థం ఏంటంటే..?

వేదాలు ఆశీర్వచనం కోసమో, భుక్తి కోసమో ఉన్నాయనుకుంటే పొరపాటే! వీటి పరమార్థం దివ్యమైనది. ఇవి లోక శ్రేయస్సు కోసం ఉద్భవించాయి. సమాజం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండడానికి, సకాలంలో వర్షాలు కురవడానికి వేదాలలో ఎన్నో ప్రత్యేక కర్మ ప్రక్రియలున్నాయి. మానవుల కోరికలు తీరాలన్నా, జీవితంలో ఫలితాలు సిద్ధించాలన్నా వేదాలలో నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయి. నిష్ఠతో ఆ కర్మలను ఆచరిస్తే అనుకున్నది జరుగుతుంది. <<-se>>#VedikVibes<<>>


