News April 28, 2024

పెళ్లి పత్రికపై పెంపుడు శునకాల పేర్లు

image

పెంపుడు శునకాలపై తనకున్న అమితమైన ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడో వ్యక్తి. తన పెళ్లి పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. మధ్యప్రదేశ్‌లోని రాణిపురలో ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం యశ్వంత్ స్కూటర్ కింద కుక్కపిల్ల పడగా దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శునకాలపై ఇష్టం ఏర్పడి మరో మూడింటిని పెంచుకుంటున్నాడు. ఇటీవల తన వివాహం జరగ్గా హల్దీ, సంగీత్, పెళ్లి ఊరేగింపులోనూ వాటిని భాగం చేశాడు.

Similar News

News November 22, 2025

మానిటైజేషన్‌లో SEC, చెన్నై సహా 100 స్టేషన్లు

image

రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌లో భాగంగా సికింద్రాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ సహ 100 ప్రధాన స్టేషన్ల పరిధిలోని భూమి, కమర్షియల్ స్పేస్‌ను కేంద్రం లీజుకు ఇస్తుంది. ప్రయివేటు పెట్టుబడులతో సరకు రవాణా రైళ్లను ప్రవేశపెడుతుంది. మానిటైజేషన్ 1.0లో ₹1.5 లక్షల CR వస్తుందని అంచనా వేయగా కేవలం ₹28,717 CR సాధించింది. దీంతో 2.0లో భూమి, కమర్షియల్ స్పేస్‌పై రైల్వే దృష్టి సారించింది. 5 ఏళ్లలో దీన్ని పూర్తి చేయనుంది.

News November 22, 2025

₹2.5 లక్షల కోట్ల రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌కు చర్యలు

image

రైల్వే విభాగంలోని ₹2.5లక్షల కోట్ల ఆస్తులను 2025-30 మధ్య మానిటైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ మానిటైజేషన్‌ పైప్‌లైన్-02 కింద ఈ ప్రక్రియను చేపడుతుంది. 2029-30 నాటికి ₹10లక్షల CR మానిటైజేషన్‌కు చేయనున్నామని కేంద్రం FEB బడ్జెట్లో వెల్లడించడం తెలిసిందే. విభాగాల వారీగా మానిటైజ్‌కు వీలైన ఆస్తులపై ప్రణాళికలు సిద్ధం చేసింది. రైల్వే ఆస్తులను PPP, మల్టీ అసెట్స్ అప్రోచ్ మోడల్‌లో మానిటైజ్ చేస్తారు.

News November 22, 2025

₹2.5 లక్షల కోట్ల రైల్వే ఆస్తుల మానిటైజేషన్‌కు చర్యలు

image

రైల్వే విభాగంలోని ₹2.5లక్షల కోట్ల ఆస్తులను 2025-30 మధ్య మానిటైజ్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ మానిటైజేషన్‌ పైప్‌లైన్-02 కింద ఈ ప్రక్రియను చేపడుతుంది. 2029-30 నాటికి ₹10లక్షల CR మానిటైజేషన్‌కు చేయనున్నామని కేంద్రం FEB బడ్జెట్లో వెల్లడించడం తెలిసిందే. విభాగాల వారీగా మానిటైజ్‌కు వీలైన ఆస్తులపై ప్రణాళికలు సిద్ధం చేసింది. రైల్వే ఆస్తులను PPP, మల్టీ అసెట్స్ అప్రోచ్ మోడల్‌లో మానిటైజ్ చేస్తారు.