News June 23, 2024
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో స్థానిక విద్యార్థులకు నష్టం: BRS

TG: MBBS మెడికల్ సీట్లను స్థానిక విద్యార్థులకు మాత్రమే రిజర్వ్ చేయాలనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని BRS ఆరోపించింది. దీని వల్ల TG విద్యార్థులు 500-800 UG సీట్లు, దాదాపు 200 PG సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ట్వీట్ చేసింది. ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోంది? ఏపీ విద్యార్థులకు అనుకూలంగా వ్యవహరించాలని అనుకుంటోందా?’ అని ప్రశ్నించింది.
Similar News
News September 19, 2025
సూర్యపై ఫిర్యాదు చేయనున్న PCB?

పాకిస్థాన్పై గెలుపును భారత ఆర్మీకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించిన <<17712252>>సూర్యకుమార్<<>> యాదవ్పై పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆటల్లో సూర్య పొలిటికల్ కామెంట్స్ చేశారని, అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని PCB భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే హ్యాండ్ షేక్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సూర్యపై ఫిర్యాదు చేస్తే ఆదివారం భారత్vsపాక్ మ్యాచ్ మరింత హీటెక్కనుంది.
News September 19, 2025
MANUUలో టీచింగ్ పోస్టులు

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (<
News September 19, 2025
జగనన్నా అసెంబ్లీకి వెళ్లు.. YCP ఫ్యాన్స్

AP: మాజీ సీఎం జగన్ <<17754283>>అసెంబ్లీకి<<>> వెళ్లి ప్రజాసమస్యలపై మాట్లాడాలని వైసీపీ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో అవమానాలు, విమర్శలు ఎదురైనా, మైక్ కట్ చేసినా సమస్యలపై గళం విప్పితే ప్రజల్లో సానుభూతి వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో యూరియా, ఉల్లి, టమాటా ధరలు పడిపోవడం సహా ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?