News May 5, 2024
భారత్ను రెచ్చగొడుతున్న నేపాల్

చైనాతో అంటకాగుతున్న నేపాల్.. భారత్ను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. ఆ దేశ రూ.100 నోటుపై వివాదాస్పద మ్యాప్ను ముద్రించాలని నిర్ణయించింది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్, లింపియాధురా, కాలాపానీ ప్రాంతాలు తమవంటూ నేపాల్ మ్యాప్ తయారు చేసింది. దానినే ఇప్పుడు రూ.100 నోటుపై ముద్రించాలని ప్రయత్నిస్తోంది. కాగా భారత్లోని సిక్కీం, పశ్చిమ బెంగాల్, బిహార్, UP, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ సరిహద్దులు పంచుకుంటోంది.
Similar News
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
News November 25, 2025
భర్తపై గృహ హింస కేసు పెట్టిన నటి

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి రూ.50Cr నష్టపరిహారం ఇప్పించాలన్నారు. నెలకు తనకు రూ.10 లక్షలు మెయింటెనెన్స్ చెల్లించేలా ఆదేశించాలని ముంబై కోర్టును కోరారు. అంతేకాకుండా ముంబైలోని తన నివాసంలోకి హాగ్ను ప్రవేశించకుండా ముగ్గురు పిల్లలను తానే చూసుకునే అనుమతివ్వాలన్నారు. దీంతో కోర్టు హాగ్కు నోటీసులు జారీ చేసింది. జైట్లీ, హాగ్ 2011లో పెళ్లి చేసుకున్నారు.


