News March 29, 2024
క్యాబ్ డ్రైవర్ల నయా మోసం

ఉబర్ క్యాబ్ డ్రైవర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ‘ఫేక్ స్క్రీన్షాట్’లతో ఎక్కువ అమౌంట్ చూపించి కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఎయిర్ పోర్ట్ నుంచి తన ఇంటికి క్యాబ్ బుక్ చేసుకోగా అతడికి రూ.340 ఛార్జీ చూపించింది. తీరా గమ్యం చేరాక ఫేక్ స్క్రీన్ షాట్తో ఉబర్ క్యాబ్ డ్రైవర్ రూ.648 డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.