News February 28, 2025
NGKL: ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. గురువారం నాగర్కర్నూల్ కలెక్టరేట్లో మాట్లాడుతూ.. పరీక్షలలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,477, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,977 మంది హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Similar News
News November 25, 2025
తిరుమల శ్రీవారి సారెలో ఏముంటాయంటే?

పంచమి తీర్థం సందర్భంగా తిరుమల ఆలయం నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సారె ఇస్తారు. 2పట్టు చీరలు, రవికలు, పసుపు ముద్ద, శ్రీగంధం కర్ర, పచ్చని పసుపు కొమ్ముల చెట్లు, పూలమాలలు, తులసీ మాల, బంగారు హారం, ఒకే పడి(51) పెద్ద లడ్డూలు, ఒకే పడి(51) వడలు, ఒకే పడి(51) అప్పాలు, ఒకే పడి (51) దోసెలు ఉంటాయి. ముందుగా స్వామివారికి సమర్పించి ఊరేగింపుగా అలిపిరికి.. అక్కడి నుంచి ఏనుగుపై తిరుచానూరుకు తీసుకెళ్తారు.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<


