News February 10, 2025
NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 14, 2025
HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్ఛార్జుల నియామకం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జులను ఈరోజు నియమించింది. HYD ఇన్ఛార్జ్గా భావన వెంకటేశ్, ఉమ్మడి రంగారెడ్డి ఇన్ఛార్జ్గా సుధగాని హరిశంకర్ గౌడ్ నియమకమయ్యారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గాలను సకాలంలో నియమించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర పార్టీ ఆఫీస్కు అందజేయాలని ఆదేశించారు.
News October 14, 2025
HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్ఛార్జుల నియామకం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జులను ఈరోజు నియమించింది. HYD ఇన్ఛార్జ్గా భావన వెంకటేశ్, ఉమ్మడి రంగారెడ్డి ఇన్ఛార్జ్గా సుధగాని హరిశంకర్ గౌడ్ నియమకమయ్యారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గాలను సకాలంలో నియమించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర పార్టీ ఆఫీస్కు అందజేయాలని ఆదేశించారు.
News October 14, 2025
HYD: ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై ఫిర్యాదు

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై వినియోగదారులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. సర్వీసింగ్ మోసం వస్తే ఎక్కువ జాప్యం చేస్తున్నారని, అనుమతి లేకుండా విడిభాగాలను తొలగిస్తున్నారని చెప్పారు. అలాగే కస్టమర్ల వాహనాలను సిబ్బంది వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. సంబంధిత సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.