News March 5, 2025

NGKL: HYDలో శిరీష మర్డర్ UPDATE..

image

HYDలోని మలక్‌పేటలో <<15646088>>శిరీష మృతి కేసు<<>>లో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. శిరీషను ఆమె భర్త, ఆడపడుచు దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాలు.. NGKLజిల్లాలోని దోమలపెంటకు చెందిన వినయ్‌కి ఇంతకుముందే మూడు పెళ్లిళ్లయ్యాయని, మొదటి భార్యను సైతం హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇవేవీ తెలియకుండా పెళ్లి చేసుకున్న శిరీషను వినయ్, ఆడపడుచు సరిత కలిసి మత్తుఇంజెక్షన్ ఇచ్చి దిండుతో అదిమి, గొంతు నులిమి చంపేశారు.

Similar News

News November 18, 2025

బోడుప్పల్: తలనొప్పిగా మారుతున్న స్పామ్ కాల్స్..!

image

స్పామ్ కాల్స్ మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో బోడుప్పల్ ప్రాంతానికి చెందిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి రవి విసుగెత్తి నెట్ వర్క్ ప్రొవైడ్ అధికారులకు కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తన పనికి పదేపదే ఆటంకం కలుగుతుందని, అంతేకాక, సైబర్ నేరగాళ్లు సైతం పలుమార్లు కాల్ చేసినట్లు ఆయన ఫిర్యాదులు పొందుపరిచారు.

News November 18, 2025

బోడుప్పల్: తలనొప్పిగా మారుతున్న స్పామ్ కాల్స్..!

image

స్పామ్ కాల్స్ మొబైల్ వినియోగదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. దీంతో బోడుప్పల్ ప్రాంతానికి చెందిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి రవి విసుగెత్తి నెట్ వర్క్ ప్రొవైడ్ అధికారులకు కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తన పనికి పదేపదే ఆటంకం కలుగుతుందని, అంతేకాక, సైబర్ నేరగాళ్లు సైతం పలుమార్లు కాల్ చేసినట్లు ఆయన ఫిర్యాదులు పొందుపరిచారు.

News November 18, 2025

నిజామాబాద్: చలికాలం.. CP జాగ్రత్తలు..!

image

చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు పొగమంచు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజమాబాద్ సీపీ సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వాహనదారులు తక్కువ వేగం, హై బీమ్ లైట్ కాకుండా లో బీమ్ లైట్లు, రేడియం స్టిక్కర్స్ తదితర నిబంధనలు పాటించాలన్నారు. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలని ఆయన కోరారు.