News February 28, 2025
NGKL: Way2Newsకు స్పందన.. చిన్నారుల చేరదీత

“నాగర్ కర్నూల్ లో భిక్షాటన చేస్తున్న చిన్నారులు”అనే కథనాన్ని నిన్న ఉదయం Way2 Newsలో ప్రచురితమయ్యింది. స్పందించిన బాలల సంరక్షణ సిబ్బంది ఇద్దరు చిన్నారులను చేరదీశారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి చిన్నారులను పాఠశాలలో చేర్పించనున్నట్లు బాలల సంరక్షణ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల భిక్షాటన కథనాన్ని ప్రచురించిన Way2Newsకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News November 11, 2025
జూబ్లీ బైపోల్: మోడల్ స్టేషన్లో మహిళా ఓటర్ల క్యూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 5 మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మోడల్ థీమాటిక్ పోలింగ్ స్టేషన్ ఓటర్లను ఆకర్శించింది. యూసుఫ్గూడ మారుతీనగర్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఓటర్లను స్వాగతించింది. ఉత్సాహంగా, సమ్మిళితంగా పోలింగ్ జరిగినట్లు CEO_Telangana ట్వీట్ చేసింది.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: మోడల్ స్టేషన్లో మహిళా ఓటర్ల క్యూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 5 మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మోడల్ థీమాటిక్ పోలింగ్ స్టేషన్ ఓటర్లను ఆకర్శించింది. యూసుఫ్గూడ మారుతీనగర్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఓటర్లను స్వాగతించింది. ఉత్సాహంగా, సమ్మిళితంగా పోలింగ్ జరిగినట్లు CEO_Telangana ట్వీట్ చేసింది.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: మోడల్ స్టేషన్లో మహిళా ఓటర్ల క్యూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 5 మోడల్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటైన షేక్పేటలోని సక్కు బాయి మెమోరియల్ హైస్కూల్ మోడల్ పోలింగ్ స్టేషన్ నం.19లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ఓటు వేయడానికి వరుసలో నిల్చున్నారని, ఇది ప్రజాస్వామ్యం ఫరిడవిల్లునట్లే అని CEO_Telangana ట్వీట్ చేసింది.


