News September 3, 2024
ప్రధాన ఆసుపత్రుల్లో రాత్రివేళ పెట్రోలింగ్: మంత్రి ఆదేశం

TG: మహిళా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆసుపత్రుల్లో రాత్రి సమయాల్లో షీ టీమ్లతో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. అన్ని బోధనాసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన పోలీసు అవుట్ పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలపై మంత్రి సమీక్షించారు.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


