News April 29, 2024
NLG: చివరి దశకు ధాన్యం కొనుగోళ్ళు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కంటే నల్లగొండ జిల్లాలో ముందస్తుగా వరి కోతలు రావడంతో జిల్లా యంత్రాంగం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని కొనుగోళ్లను కూడా ముందుగానే ప్రారంభించింది. అధికారులు.. ఒకపక్క లోక్ సభ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారిస్తూనే.. మరోపక్క ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 2,56,236 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
Similar News
News November 27, 2025
నల్గొండ జిల్లాలో నేటి సమాచారం..

నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దేవరకొండ: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
చండూరు: వృథాగా కృష్ణా జలాలు
నల్గొండ: రేపటితో ముగిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నల్గొండ: కోడి ధరను దాటేసిన చిక్కుడుకాయ
నల్గొండ: స్థానికంపై ఆ మూడు పార్టీల కన్ను
కట్టంగూరు: అభ్యర్ధులకు ఎస్సై సూచన
కట్టంగూరు: రెండు సార్లు ఆయనే విన్
మునుగోడు: ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి
News November 27, 2025
నల్గొండ: తొలి రోజు 421 సర్పంచ్ నామినేషన్లు దాఖలు

తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నల్గొండ, చండూరు డివిజన్లో మొత్తం 318 గ్రామ పంచాయతీల్లో 421 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు డీపీవో తెలిపారు. చండూర్ 29, చిట్యాల 29, గట్టుప్పల్ 10, కనగల్ 44, కట్టంగూరు 23, కేతేపల్లి 31, మర్రిగూడ 21, మునుగోడు 33, నకిరేకల్ 21, నల్గొండ 25, నాంపల్లి 27, నార్కట్పల్లి 47, శాలిగౌరారం 34, తిప్పర్తి 47 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.
News November 27, 2025
నల్గొండ: తొలి రోజు 421 సర్పంచ్ నామినేషన్లు దాఖలు

తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నల్గొండ, చండూరు డివిజన్లో మొత్తం 318 గ్రామ పంచాయతీల్లో 421 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు డీపీవో తెలిపారు. చండూర్ 29, చిట్యాల 29, గట్టుప్పల్ 10, కనగల్ 44, కట్టంగూరు 23, కేతేపల్లి 31, మర్రిగూడ 21, మునుగోడు 33, నకిరేకల్ 21, నల్గొండ 25, నాంపల్లి 27, నార్కట్పల్లి 47, శాలిగౌరారం 34, తిప్పర్తి 47 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.


