News February 5, 2025

NLG: బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు

image

నల్గొండ జిల్లా చందంపేట మండలం అంటేనే బీడు భూములు, కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. ఆ బీడు భూముల్లోనే బంగారం పడిస్తున్నాడు రైతు పద్మారెడ్డి. వినూత్నంగా తన 12ఎకరాల్లో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటి ఎకరాకు రూ.5వేల పెట్టుడితో రూ.13లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు.

Similar News

News November 20, 2025

నేటి ముఖ్యాంశాలు

image

☛ AP: సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరైన PM మోదీ, CM CBN, సచిన్, ఐశ్వర్యరాయ్
☛ AP: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
☛ TGలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన CM రేవంత్
☛ TG: పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సవరణకు EC షెడ్యూల్
☛ ప్రజల సొమ్ముతో CBN, పవన్, లోకేశ్ జల్సాలు: YCP
☛ AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మృతి

News November 20, 2025

నేటి ముఖ్యాంశాలు

image

☛ AP: సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరైన PM మోదీ, CM CBN, సచిన్, ఐశ్వర్యరాయ్
☛ AP: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
☛ TGలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన CM రేవంత్
☛ TG: పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సవరణకు EC షెడ్యూల్
☛ ప్రజల సొమ్ముతో CBN, పవన్, లోకేశ్ జల్సాలు: YCP
☛ AP: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోలు మృతి

News November 20, 2025

HYD: సీఎంను కలిసిన జలమండలి ఎండీ

image

జల సంరక్షణలో జల్ సంచయ్ జన భాగిదారి జాతీయ అవార్డును అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈరోజు HYDలో మర్యాదపూర్వకంగా కలిశారు. జలమండలి దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి అవార్డును సొంతం చేసుకోవడంతో అశోక్ రెడ్డిని సీఎం అభినందించారు. జల సంరక్షణలో జలమండలి చేపడుతున్న కృషికిగాను అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు.