News March 13, 2025

NLG: 368 మంది విద్యార్థులు గైర్హాజరు: DIEO

image

ఇంటర్మీడియట్ సెకండియర్ గణితం, బోటనీ, సివిక్స్ పరీక్షలు నల్గొండలో ప్రశాంతంగా ముగిశాయని DIEO దస్రూనాయక్ తెలిపారు. 13,511 మంది విద్యార్థులకు గాను 13,143 మంది హాజరయ్యారన్నారు. 368 మంది పరీక్షలకు ఆబ్సెంట్ అయినట్లు చెప్పారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 

Similar News

News December 1, 2025

బచ్చన్నగూడెం, తేలకంటిగూడెంలో సర్పంచ్‌ల ఏకగ్రీవ ఎన్నిక

image

కనగల్ మండలంలోని బచ్చన్నగూడెం, తేలకంటిగూడెం గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మహిళలకు రిజర్వ్ అయిన ఈ స్థానాల్లో అఖిలపక్ష నాయకుల నిర్ణయం మేరకు, కాంగ్రెస్ బలపరిచిన ఎడ్ల లిఖిత గణేష్ యాదవ్, బైరు నాగమణి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌లతో పాటు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.

News November 30, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

News November 30, 2025

నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

మాడుగులపల్లి: లక్కీ ఛాన్స్.. సర్పంచి పీఠం ఆమెకే
నల్గొండ: గల్లీలో దోస్తీ .. ఢిల్లీలో కుస్తీ
తిప్పర్తి: ముగిసిన జనాభా లెక్కల శాంపిల్ సర్వే
కట్టంగూరు: పల్లె పోరుపై నిఘా
నల్గొండ: ఉప సర్పంచ్ పదవికి పెరిగిన క్రేజ్
తేలకంటిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం