News March 18, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో గడ్డికి గడ్డుకాలం

image

మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఎండుగడ్డి కొరత తీవ్రంగా ఉండడంతో పశుపోషణ రోజురోజుకు భారంగా మారుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఎడమకాల్వ, మూసీ ప్రాజెక్టు, శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో గతేడాది నీరు సమృద్ధిగా ఉన్న కారణంగా యాసంగిలో లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆయకట్టులో సాగు విస్తీర్ణం తగ్గింది.

Similar News

News February 6, 2026

నల్గొండ జిల్లాకు పైలట్ ప్రాజెక్ట్: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News February 6, 2026

నల్గొండ జిల్లాకు పైలట్ ప్రాజెక్ట్: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

News February 6, 2026

నల్గొండ జిల్లాకు పైలట్ ప్రాజెక్ట్: కలెక్టర్

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. వివిధ విభాగాల్లోని ప్రభుత్వ వైద్యుల మధ్య సమన్వయం పెంచి, రోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రాజెక్ట్ లక్ష్యమన్నారు. డాక్టర్లు పేదలకు మరింత నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.