News July 22, 2024
ఢిల్లీలో జగన్ విన్యాసాలు పట్టించుకునే వారెవరూ లేరు: మంత్రి

AP: కేంద్ర సహకారంతో రాష్ట్రానికి ఎక్కువ నిధులు సాధిద్దామని బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఏపీకి అన్ని విధాలా సహకారానికి కేంద్రం సిద్ధంగా ఉంది. నిధుల కొరతను అధిగమించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దాం. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదు. ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా పట్టించుకునే వారు లేరు’ అని అన్నారు.
Similar News
News December 28, 2025
నాగబాబు కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ అసంతృప్తి!

మహిళల డ్రెస్సింగ్పై <<18683153>>నాగబాబు<<>> రిలీజ్ చేసిన వీడియోపై కొందరు మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక ఇష్యూలు ఉండగా అనవసరమైన విషయాలను టచ్ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ వల్ల ప్రత్యర్థులకు టార్గెట్ అవ్వడం తప్ప ఎలాంటి లాభం లేదంటున్నారు. అయితే నాగబాబు ఎమ్మెల్సీగా, పార్టీ నేతగా కాకుండా సామాన్యుడిలా అభిప్రాయం చెప్పారని మరికొందరు అంటున్నారు. దీనిపై మీ COMMENT?
News December 28, 2025
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్లో మీ పూజను <
News December 28, 2025
కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: మోదీ

ప్రయాగ్రాజ్ కుంభమేళాతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచమే ఆశ్చర్యపోయిందని PM మోదీ అన్నారు. ‘ఏడాది చివర్లో అయోధ్య రామ మందిరంపై పతాకావిష్కరణతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయింది. ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది. స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. కొత్త ఆశలు, సంకల్పంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు దేశం సిద్ధం’ అని ‘మన్ కీ బాత్’లో చెప్పారు.


