News January 13, 2025
పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TG: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు ఫైన్తో అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in వెబ్సైట్లు సంప్రదించండి.
Similar News
News January 31, 2026
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ Y పోస్టులు

<
News January 31, 2026
వరి కోత తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోండి

వరి కోత సమయంలో గింజలో 22-27 శాతం తేమ ఉంటుంది. నూర్పిడి చేశాక ధాన్యాన్ని టార్పలిన్ లేదా ప్లాస్టిక్ పట్టాలపై 3 నుంచి 4 రోజుల పాటు పలుచగా ఆరబెట్టాలి. దీని వల్ల గింజ రంగు మారకుండా నల్లగా కాకుండా మంచి నాణ్యత కలిగి ఉంటుంది. నూర్పిడి చేశాక ఒకసారి తూర్పార పడితే పంట అవశేషాలు, తాలుగింజలు పోతాయి. మార్కెట్లో కనీస మద్దతు ధర రావాలంటే దెబ్బతిన్న, మొలకెత్తిన, పుచ్చుపట్టిన గింజలు 4 శాతం మించకుండా చూసుకోవాలి.
News January 31, 2026
వారసుడి కోసం కాదు.. వారసురాలే కావాలట!

ఒకప్పుడు కొడుకు పుడితేనే పండగ.. కానీ నేడు ఆ ఆలోచన మారింది. ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు అమ్మాయిలకే ప్రాధాన్యం ఇస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. అమ్మాయిలు ఎంతో ప్రేమగా ఉంటూ భావోద్వేగాలను పంచుకోవడం, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అబ్బాయిలు నేరాల బాట పట్టే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల వారి పట్ల ఆందోళన పెరుగుతోంది. మీకూ ఇదే ఫీలింగ్ ఉందా? COMMENT


