News April 14, 2025
NRML: ఒకే ప్రాంతం.. 4 యాక్సిడెంట్లు

నర్సాపూర్ మండలంలోని తురాటీ, చాక్పల్లి గ్రామాల వద్ద ఉన్న హైవే 61 రహదారిపై నిర్మించిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. గత 21 రోజుల్లో ఒకేచోట నాలుగు ప్రమాదాలు జరిగాయి. అందులో ఇద్దరు మరణించగా మిగతా మరో ఇద్దరు తీవ్ర గాయాలతో హాస్పటల్ పాలయ్యారు. అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News November 26, 2025
NRPT: ఎన్నికల నిర్వహణపై అధికారులకు అవగాహన

సర్పంచ్ ఎన్నికల నిర్వహణ, ప్రచారంపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలిసి బుధవారం నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో తహశీల్దార్లు, ఎస్ఎస్టీ, ఎస్ఎఫ్టీ బృందం అధికారులతో సమావేశం నిర్వహించారు. విధులను పకడ్బందీగా నిర్వహించాలని, ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, డబ్బు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
News November 26, 2025
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. పాలకోడేరు(M) కుముదవల్లిలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. పురాతన గ్రామీణ గ్రంథాలయాల్లో ఇదొకటని, ఇలాంటి విజ్ఞాన కేంద్రాలను పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
News November 26, 2025
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. పాలకోడేరు(M) కుముదవల్లిలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వీరేశలింగం కవి సమాజ గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. పురాతన గ్రామీణ గ్రంథాలయాల్లో ఇదొకటని, ఇలాంటి విజ్ఞాన కేంద్రాలను పరిరక్షించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ జేడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


