News January 24, 2025

NRML: మా భూములు మాకివ్వండి: పీరెల్స్ బాధిత రైతులు

image

గతంలో పీరెల్స్ సంస్థకు అమ్మిన భూములను తిరిగి ఇవ్వాలని దిలావర్పూర్, నర్సాపూర్ (జి), సారంగాపూర్ మండలాలకు చెందిన పలువురు రైతులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్ల క్రితం పీరెల్స్ సంస్థ మాడెగాం, కదిలి, కుస్లీ, దర్యాపూర్, ప్యారమూరు, వైకుంఠాపూర్ తదితర గ్రామాల రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. తిరిగి అభూమిని ఇప్పించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు.

Similar News

News December 10, 2025

గోదావరి గడ్డపై ‘కట్టమంచి’ చెరగని ముద్ర

image

​విద్యా, సాహిత్య రంగాల్లో భీష్మాచార్యులైన కట్టమంచి రామలింగారెడ్డి జయంతి నేడు. గోదావరి జిల్లాలతో ఆయన అనుబంధం చిరస్మరణీయమైనది. ముఖ్యంగా ఏలూరులోని ‘సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల’ ఆయన ఖ్యాతికి నిలువుటద్దం. ఆంధ్రా విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడిగా ఈ ప్రాంత విద్యావ్యాప్తికి ఆయన వేసిన బాటలు మరువలేనివి. ఇక్కడి కవులతో ఆయన జరిపిన సాహిత్య గోష్ఠులు చరిత్రలో చెరగని ముద్ర వేశాయి.

News December 10, 2025

కోవూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష

image

కోవూరు పరిధిలో నమోదైన పోక్సో కేస్‌లో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సీపీరెడ్డి సుమ మంగళవారం తీర్పునిచ్చారు. 2021 MAR. 21న మహిళా పోలీస్ స్టేషన్లో కోవూరు(M)నికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాయదుర్గం వెంకటేశ్వర్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

News December 10, 2025

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

image

సువర్ణ వర్ణ సుందరం సితైక దంత బంధురం
గృహీత పాశ మంకుశం వరప్రదా భయప్రధమ్|
చతుర్భుజం త్రిలోచనం భుజంగ మోపవీతినం
ప్రఫుల్ల వారిజాసనం భజామి సింధురాననమ్||
కిరీట హార కుండలం ప్రదీప్త బాహు భూషణం
ప్రచండ రత్న కంకణం ప్రశోభితాంఘ్రి యష్టికమ్|
ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం
సరత్న హేమనూపుర ప్రశోభితాంఘ్రి పంకజమ్||
పూర్తి స్తోత్రం కోసం <>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.