News April 9, 2025
NRPT: జాతరకు కలెక్టర్, ఎమ్మెల్యేకు ఆహ్వానం

కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర ఉత్సవాలకు కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎమ్మెల్యే పర్ణిక రెడ్డిని గ్రామస్థులు ఆహ్వానించారు. అలాగే వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈనెల 11 – 15వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణతో పాటు చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు.
Similar News
News September 13, 2025
శామీర్పేట్ నల్సార్ యూనివర్సీటీలో గవర్నర్

HYD శామీర్పేట్లోని నల్సార్ యూనివర్సిటీలో రెండు రోజులుగా జరిగిన కార్పొరేట్ గవర్నెన్స్ సదస్సు శనివారం ముగిసింది. ICSI, నల్సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక, గిరిజన సమాజాలు ప్రకృతి వనరులను వస్తువులుగా చూడవని, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తాయని గవర్నర్ తెలిపారు.
News September 13, 2025
శామీర్పేట్ నల్సార్ యూనివర్సీటీలో గవర్నర్

HYD శామీర్పేట్లోని నల్సార్ యూనివర్సిటీలో రెండు రోజులుగా జరిగిన కార్పొరేట్ గవర్నెన్స్ సదస్సు శనివారం ముగిసింది. ICSI, నల్సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక, గిరిజన సమాజాలు ప్రకృతి వనరులను వస్తువులుగా చూడవని, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తాయని గవర్నర్ తెలిపారు.
News September 13, 2025
ఆసియాకప్: ఫైనల్లో భారత మహిళా జట్టు

హాకీ ఆసియా కప్లో భారత మహిళా జట్టు ఫైనల్ చేరింది. జపాన్తో జరిగిన సూపర్ స్టేజి-4 మ్యాచ్లో 1-1 గోల్స్తో మ్యాచ్ డ్రాగా ముగియగా, అటు కొరియాపై చైనా 1-0తో విజయం సాధించింది. దీంతో పాయింట్ల ఆధారంగా ఉమెన్ ఇన్ బ్లూ జట్టు ఫైనల్ చేరింది. రేపు చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. గెలిచిన జట్టు వచ్చే ఏడాది జరిగే WCనకు అర్హత సాధించనుంది. ఇటీవల జరిగిన పురుషుల హాకీ ఆసియాకప్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.