News February 17, 2025
NRPT జిల్లా ఏర్పడి నేటికీ ఆరేళ్లు పూర్తి.!

నారాయణపేట కొత్త జిల్లాగా ఏర్పడి నేటికీ ఆరేళ్లు గడిచాయి. 2019 ఫిబ్రవరి 17న అప్పటి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 13 మండలాలు, 280 గ్రామ పంచాయతీలలో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన జిల్లా ఏర్పాటు కోసం జిల్లా సాధన సమితి పేరుతో అనేక రకాలుగా ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రకటించింది.
Similar News
News November 17, 2025
TDP సీనియర్ నేత ఆగయ్య మరణం విచారకరం: AP CM

KNR TDP సీనియర్ నేత, <<18309076>>ఎన్టీఆర్ వీరాభిమాని<<>> కళ్యాడపు ఆగయ్య మరణం విచారకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. TDP ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తోన్న ఆగయ్యను ఈ మధ్యనే మహానాడు వేదికగా తాను, బాలకృష్ణ సత్కరించుకున్నామని, ఎంతో అంకితభావంతో పార్టీకి ఆగయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం ఆగయ్య అని అన్నారు. ఆయన కుటుంబానికి CM ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News November 17, 2025
TDP సీనియర్ నేత ఆగయ్య మరణం విచారకరం: AP CM

KNR TDP సీనియర్ నేత, <<18309076>>ఎన్టీఆర్ వీరాభిమాని<<>> కళ్యాడపు ఆగయ్య మరణం విచారకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. TDP ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తోన్న ఆగయ్యను ఈ మధ్యనే మహానాడు వేదికగా తాను, బాలకృష్ణ సత్కరించుకున్నామని, ఎంతో అంకితభావంతో పార్టీకి ఆగయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం ఆగయ్య అని అన్నారు. ఆయన కుటుంబానికి CM ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News November 17, 2025
గోదావరిఖని: బ్లాక్ స్పాట్లను సందర్శించిన రామగుండం సీపీ

‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రామగుండం సీపీ అంబర్ కిషోర్ సోమవారం గోదావరిఖని బి-గెస్ట్హౌస్ మూలమలుపు, ఇందారం క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బ్లాక్ స్పాట్లను సందర్శించారు. ఐలాండ్ల ఏర్పాటు డిజైన్, ప్రమాదాలు జరగడానికి గల కారణాలు, నివారణ చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. సీపీ వెంట ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, హెచ్కేఆర్ సంస్థ అధికారులు ఉన్నారు.


