News April 11, 2025
NRPT: ‘పౌష్టికాహారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి’

పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో పోషణ పక్షం గోడ పత్రికను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలో ఊబకాయాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గర్భిణీలు, బరువు తక్కువగా ఉన్న పౌష్టికాహారం అందించాలన్నారు.
Similar News
News February 13, 2026
పవన్ ఆదేశాలతో చిన్నారులకు ఇంటి పట్టా

పిఠాపురం మండలం మాదాపురం గ్రామానికి చెందిన సత్య, చంటి తల్లిదండ్రులు లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ సార్ మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. వారు విన్నవించినా వీడియోతో ఇటీవల Way2Newsలో వార్త ప్రచురితమైంది. దీనికి డిప్యూటీ సీఎం స్పందించి అండగా ఉంటానని, ఇంటి పట్టాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. గురువారం పిఠాపురం తహశీల్దార్ గోపాలకృష్ణ ఆ చిన్నారులకు ఇంటి పట్టాను ఇచ్చారు. వారు ఇద్దరూ ఆనందించారు.
News February 13, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 13, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


