News January 28, 2025
NRPT: మార్కెట్ యార్డులో ధరలు

నారాయణపేట మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగ క్వింటాలుకు గరిష్టంగా రూ. 5,719, కనిష్టంగా రూ. 3,006 పలికిందని మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. ఎర్ర కందులు క్వింటాలుకు గరిష్టంగా రూ. 7,450, కనిష్టంగా రూ. 3,551, ఎర్ర కందులు క్వింటాలుకు గరిష్టంగా రూ. 8,012, కనిష్టంగా రూ. 6,510 ధర పలికిందని ఆమె తెలిపారు. మార్కెట్ కు వరి ధాన్యం రాలేదని చెప్పారు.
Similar News
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>
News December 13, 2025
సూర్యాపేట: రెండో విడతలో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

సూర్యాపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 8మండలాల్లో జరగనున్నాయి. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన 2 మండలాలు, కోదాడ నియోజకవర్గానికి చెందిన 6మండలాలు ఉన్నాయి. మొత్తం 181గ్రామ పంచాయతీలకు గాను 23గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 1,628వార్డులు ఉండగా, అందులో 339 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలు, వార్డులకు రేపు పోలింగ్ జరగనుంది.


