News February 22, 2025

NRPT: సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ డీకే అరుణ

image

నారాయణపేట ‘ప్రజా పాలన-ప్రగతి బాట’బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి మోదీ పాలనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మోదీ పాలనకు.. రేవంత్ పాలనకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనను ప్రజలు చూసి మూడోసారి బీజేపీకి అధికారం అందించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలకే దిక్కు లేదని ఎంపీ డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.

Similar News

News November 18, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఎర్రకుంట తండాలో దగ్ధమైన ఐకేపీ గన్ని బ్యాగులు
> అధికారులతో మంత్రి కొండా సురేఖ రివ్యూ మీటింగ్
> బచ్చన్నపేట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థుల ఎంపిక
> జనగామ: వృద్ధుల చట్టాలు, ఆరోగ్యంపై అవగాహన
> జనగామ: విషాదం.. యువకుడి ఆత్మహత్య
> పాలకుర్తి: బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తాం: ఆర్డీవో
> మంత్రిని కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే
> నిడిగొండలో దీప స్తంభానికి పూర్వ వైభవ శోభ

News November 18, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఎర్రకుంట తండాలో దగ్ధమైన ఐకేపీ గన్ని బ్యాగులు
> అధికారులతో మంత్రి కొండా సురేఖ రివ్యూ మీటింగ్
> బచ్చన్నపేట: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థుల ఎంపిక
> జనగామ: వృద్ధుల చట్టాలు, ఆరోగ్యంపై అవగాహన
> జనగామ: విషాదం.. యువకుడి ఆత్మహత్య
> పాలకుర్తి: బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తాం: ఆర్డీవో
> మంత్రిని కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే
> నిడిగొండలో దీప స్తంభానికి పూర్వ వైభవ శోభ

News November 18, 2025

శ్రీవారి ఫిబ్రవరి కోటా టోకెన్లు.. ఎప్పుడంటే?

image

AP: రేపు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ ఆర్జిత సేవా డిప్ విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 20 ఉ.10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 21న మ.3 గంటలకు వర్చువల్ సేవా, 24న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణం, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శనం, మ.3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనం, 25న ఉ.10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన కోటా, మ.3 గంటల వసతి గదుల కోటా రిలీజ్ చేయనుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.