News October 21, 2025
NRPT: శ్రీశైలం, యాదగిరి గుట్టకు ప్రత్యేక బస్ సర్వీసులు

కార్తికమాసం పురస్కరించుకొని నేటి నుంచి నారాయణపేట ఆర్టీసీ బస్ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి డీలక్స్ ప్రత్యేక బస్ సర్వీసు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ లావణ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 5:10 నిమిషాలకు బయలుదేరి 11:45 నిమిషాలకు శ్రీశైలం చేరుకుంటుందని, మళ్లీ అదే రోజు మధ్యాహ్నం 2:15 బయలుదేరి సాయంత్రం 6:45 NRPT చేరుకుంటుందన్నారు. యాదగిరి గుట్టకు ఉదయం 8:40 నిమిషాలకు బయలుదేరుతున్నారు.
Similar News
News October 21, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, డిప్లొమా(ఫైనాన్స్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PWBDలకు రూ.175. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 21, 2025
ప్రసారభారతిలో 59 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News October 21, 2025
రాజమండ్రిలో ‘పోలీస్ కమేమరేషన్ డే’

రాజమండ్రిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన ‘పోలీస్ కమేమరేషన్ డే’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కందుల అన్నారు.