News February 2, 2025
NTR: యూజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అక్టోబర్, నవంబర్ 2024లో నిర్వహించిన యూజీ 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఫిబ్రవరి 13లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,490 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ శనివారం తెలిపారు.
Similar News
News November 29, 2025
VKB: ప్రైవేట్ ఆస్పత్రి సేవలు ఆన్లైన్లో నమోదు చేయాలి: DMHO

వికారాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న వైద్య సేవలను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) స్వర్ణ కుమారి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిరోజు అందిస్తున్న సేవలను ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ఆమె సూచించారు.
News November 29, 2025
VKB: ప్రైవేట్ ఆస్పత్రి సేవలు ఆన్లైన్లో నమోదు చేయాలి: DMHO

వికారాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న వైద్య సేవలను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) స్వర్ణ కుమారి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిరోజు అందిస్తున్న సేవలను ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ఆమె సూచించారు.
News November 29, 2025
VKB: ప్రైవేట్ ఆస్పత్రి సేవలు ఆన్లైన్లో నమోదు చేయాలి: DMHO

వికారాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అందిస్తున్న వైద్య సేవలను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) స్వర్ణ కుమారి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిరోజు అందిస్తున్న సేవలను ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ఆమె సూచించారు.


