News December 12, 2025
NTR: గ్యాస్ కనెక్షన్ ఇచ్చి డబ్బులు వసూళ్లు.. జిల్లాలో అధిక ఫిర్యాదులు

NTR జిల్లాలో ఉచిత గ్యాస్ పంపిణీ చేసిన తర్వాత లబ్దిదారుల నుంచి రూ.50-రూ.100 వరకు వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయం IVRS కాల్స్లో స్పష్టం కాగా.. NTR జిల్లాలో అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలక్కియా గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులు ఇష్టపూర్వకంగానే వారికి తోచినంత డబ్బులు ఇస్తున్నారని, ఎవరూ డిమాండ్ చేయట్లేదని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు.
Similar News
News December 19, 2025
నెల్లూరు: స్మార్ట్ ఫోన్.. షార్ప్గా ప్రాణాలు తీస్తోంది.!

కాలం మారింది. చేతిలో ఫోన్ లేనిదే దిక్కుతోచని స్థితి. చిన్నపిల్లలు, పెద్దలు, విద్యార్థుల వరకు ఇదే పరిస్థితి. ఇదే మాయలో కేటుగాళ్లు అమ్మాయిలపై <<18607181>>పంజా<<>> విసురుతున్నారు. SM వేధికగా ట్రాప్ చేస్తే వేధింపులకు పాల్పడుతున్నారు. జొన్నవాడ ఆలయ ఉద్యోగి హిజ్రాను ట్రాప్ చేసి డబ్బులు తీసుకోవడం, నెల్లూరులో విద్యార్థిని ఆత్మహత్య ఇందుకు నిదర్శనం. ఫోన్లు వాడేటప్పుడు అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 19, 2025
చిత్తూరు: 1447 మంది గైర్హాజరు.!

చిత్తూరు జిల్లాలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం పాఠశాలల్లో వందరోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు 1447 మంది విద్యార్థులు గైర్హాజరవుతున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 1529 మంది పదవ తరగతి విద్యార్థులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక తరగతులకు 13,762 మంది మాత్రం హాజరవుతున్నట్టు వెల్లడించారు. అందరూ హాజరయ్యేలా చూడాలన్నారు.
News December 19, 2025
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ఉద్యోగాలు

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (<


