News November 19, 2024
NZB: కుల గణనపై పాట రచించిన టీచర్.. అభినందించిన మంత్రి

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో కుల గణన పై పాట సిడిని సోమవారం సాయత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్కు చెందిన ఉపాధ్యాయుడు రుద్రాంగి రమేష్ మేరు కుల గణన పై ప్రత్యేకంగా పాట రచించారు. కులగణన సర్వే భవిష్యత్తులో దేశం మొత్తం రోల్ మోడల్గా తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేరు సంగం నాయకులు వెంకటేష్, కీర్తి రాజ్ గోపాల్ పాల్గొన్నారు.
Similar News
News March 16, 2026
నిజామాబాద్: తస్మాత్ జాగ్రత్త : సీపీ

ప్రస్తుత కాలంలో డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగాయో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘ఫేక్ పార్సిల్’, ‘కొరియర్ స్కామ్స్’ ద్వారా అమాయకులను నిలువునా దోచుకుంటున్నారని సీపీ సాయిచైతన్న అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. తక్షణ సహాయం కోసం ప్రభుత్వం కేటాయించిన హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలన్నారు.
News March 16, 2026
నిజామాబాద్: తస్మాత్ జాగ్రత్త : సీపీ

ప్రస్తుత కాలంలో డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగాయో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘ఫేక్ పార్సిల్’, ‘కొరియర్ స్కామ్స్’ ద్వారా అమాయకులను నిలువునా దోచుకుంటున్నారని సీపీ సాయిచైతన్న అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. తక్షణ సహాయం కోసం ప్రభుత్వం కేటాయించిన హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలన్నారు.
News March 16, 2026
నిజామాబాద్: ఆకాల వర్షం.. పంటకు నష్టం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురు గాలులతో ఆకాల వర్షం కురిసింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. చేతికోచ్చిన వరి, మెక్కజోన్న పంటలకు నష్టం కలుగుతుందన్నారు. దిగుబడి తగ్గుతుందన్నారు.


