News January 21, 2025
NZB: రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది. జండాగల్లికి చెందిన నర్సయ్య (43) భార్య, అత్తామామ వేధింపులు భరించలేక మంగళవారం ఉదయం రైలు కిందపడి పడి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య డయల్ 100కు సమాచారం అందించడంతో స్పందించిన రైల్వే సిబ్బంది అతడిని కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.
Similar News
News November 29, 2025
NZB: మొదటి విడత నామినేషన్లకు నేడే ముగింపు

గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోరులో నామినేషన్ల స్వీకరణకు శనివారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. జిల్లాలో మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 184 జీపీలు, 1,642 వార్డు స్థానాలకు పోటీ జరగనుంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 304, వార్డు స్థానాలకు 382 నామినేషన్లు వచ్చాయి. నేడు నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనున్న క్రమంలో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
News November 29, 2025
నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.
News November 29, 2025
నిజామాబాద్: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ పరీక్షల నేపథ్యంలో నిజామాబాద్ సబ్ డివిజన్ పరీక్షా కేంద్రాల వద్ద డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉదయం 8గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేయనున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడరాదని, నిషేధిత వస్తువులతో పరీక్షా కేంద్రాల వద్ద తిరగవద్దని సీపీ సూచించారు.


