News January 12, 2025

NZB: రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి

image

నిజామాబాద్‌లో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మోస్రాకు చెందిన పీర్ సింగ్(35) పని నిమిత్తం తన బైక్‌‌పై నిజామాబాద్‌కు వచ్చాడు. వర్ని చౌరస్తా వద్ద ఎదురెదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పీర్ సింగ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఐదో టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 12, 2025

NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు: CP

image

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మిగూడరాదని సూచించారు. ర్యాలీలు ఇతర కార్యక్రమాల కోసం అనుమతి తీసుకోవాలన్నారు.

News December 12, 2025

NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు: CP

image

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మిగూడరాదని సూచించారు. ర్యాలీలు ఇతర కార్యక్రమాల కోసం అనుమతి తీసుకోవాలన్నారు.

News December 12, 2025

NZB రెవెన్యూ డివిజన్ పరిధిలో 163 BNSS అమలు: CP

image

నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 163 BNSS అమలులో ఉంటుందని CP సాయి చైతన్య తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమ్మిగూడరాదని సూచించారు. ర్యాలీలు ఇతర కార్యక్రమాల కోసం అనుమతి తీసుకోవాలన్నారు.