News March 30, 2024

NZB: SRSP వద్ద విదేశీ పక్షుల సందడి

image

నిజామాబాద్ జిల్లా బాల్కొండ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి పక్షుల రాక మొదలైంది.  ప్రతి ఏడాది వేసవిలో విదేశాల నుంచి అరుదైన పక్షులు నీటి కోసం బ్యాక్ వాటర్ ప్రాంతానికి వస్తుంటాయి. దాదాపు మూడు నెలల పాటు అవి ఇక్కడ ఉంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తుంటారు. ముఖ్యంగా ఛాయ చిత్రకారులు వాటిని కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపుతారు.

Similar News

News April 22, 2025

UPDATE: రెండో సంవత్సరంలో 5309 మంది బాలికలు పాస్

image

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం జనరల్ కోర్సులలో మొత్తం విద్యార్థులు 13,945 మంది హాజరు కాగా వీరిలో 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. వారిలో బాలికలు 7,657 మంది హాజరు కాగా 5,309 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,288 మంది పరీక్షలు రాయగా 2,808 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం ఒకేషనల్‌లో మొత్తం 2,042 మంది విద్యార్థులు హాజరుకాగా 1,231 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

News April 22, 2025

INTER RESULTS: 32వ స్థానంలో నిజామాబాద్

image

ఇంటర్ ఫలితాలలో నిజామాబాద్ జిల్లా విద్యార్థులు నిరాశపరిచారు. మొదటి సంవత్సరం ఫలితాలలో 51.88 ఉత్తీర్ణతతో 27వ స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 58.47 శాతం ఉత్తీర్ణతతో 32వ స్థానానికి పరిమితమయ్యారు.

News April 22, 2025

INTER RESULT: నిజామాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 17,846 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,258 మంది పాసయ్యారు. 51.88% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 15,987 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 9,348 మంది పాసయ్యారు. 58.47% ఉతీర్ణత సాధించారు.

error: Content is protected !!