News July 28, 2024
ఒలింపిక్స్: ఫైనల్లోకి అర్జున్

ఒలింపిక్స్ 2024: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అర్జున్ బబూతా ఫైనల్లో అడుగుపెట్టారు. క్వాలిఫికేషన్ రౌండ్లో 630.1 స్కోరుతో ఏడో స్థానంలో నిలవగా, మరో భారత ప్లేయర్ సందీప్ సింగ్ 12వ స్థానంతో సరిపెట్టుకున్నారు. టాప్-8లో ఉన్నవారు మాత్రమే ఫైనల్కు వెళ్తారు. రేపు మ.3.30 గంటలకు జరిగే ఫైనల్లో అర్జున్ తలపడనున్నారు.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News November 24, 2025
సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.
News November 24, 2025
కర్నూల్ ప్రిన్సిపల్కు వోసా అప్రిషియేషన్ అవార్డు

వెలుగోడు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (VOSA) ఆధ్వర్యంలో ఆదివారం జెడ్పి హెచ్ఎస్లో జరిగిన VOSA’s Appreciation Award Function ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నాగస్వామి నాయక్కు ప్రత్యేక వోసా అప్రిషియేషన్ అవార్డు అందజేశారు.
News November 24, 2025
సిరిసిల్ల: యోగాలో మెరిసిన గిరిజన బిడ్డ

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని బట్టు మనస్విని, ఒడిశా వేదికగా నవంబర్ 11-15 తేదీల్లో జరిగిన 4వ EMRS జాతీయ క్రీడా పోటీల్లో రజత పతకం సాధించి రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టింది. గతంలోనూ ఆమె నేషనల్ యోగా ఒలింపియాడ్, రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాలు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పతకం సాధించిన మనస్వినిని పలువురు అభినందించారు.


