News August 2, 2024
OLYMPICS: క్వార్టర్స్కు దూసుకెళ్లిన ధీరజ్-అంకితా జోడీ

ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్ ప్రీక్వార్టర్స్లో ధీరజ్ బొమ్మదేవర – అంకితా భకత్ జోడీ అదరగొట్టింది. ఇండోనేషియాకు చెందిన దియానంద చోయిరునిసా, ఆరిఫ్ ద్వయంపై 5-1 తేడాతో గెలుపొంది క్వార్టర్స్కు దూసుకెళ్లారు. వీరి స్కోర్లు 37-36, 38-38, 38-37గా రికార్డ్ అయ్యాయి. సాయంత్రం 5.45 గంటలకు జరిగే క్వార్టర్స్లో స్పెయిన్ లేదా చైనాను ఎదుర్కొంటారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


