News August 9, 2024
ఒలింపిక్స్: ఏ ఆటకు ఎంత ఖర్చంటే..

కేంద్రం పారిస్ ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం రూ.470కోట్లు వెచ్చించింది. అత్యధికంగా అథ్లెటిక్స్కు ₹96.08కోట్లు కేటాయించింది. ఆ తర్వాత బ్యాడ్మింటన్(₹72.03Cr), బాక్సింగ్(₹60.93Cr), షూటింగ్(₹60.42Cr), హాకీ(₹41.3Cr), ఆర్చరీ(₹39.18Cr), రెజ్లింగ్(₹37.8Cr), W.లిఫ్టింగ్(₹27Cr), T.టెన్నిస్(₹12.9Cr), జూడో(₹6.3Cr), రోయింగ్(₹3.89Cr), స్విమ్మింగ్(₹3.8Cr), సెయిలింగ్(₹3.78Cr), గోల్ఫ్(₹1.7Cr), టెన్నిస్(₹1.67Cr).
Similar News
News September 18, 2025
జనరేషన్-Zపై రాహుల్ ట్వీట్.. అర్థమదేనా?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘ఈ దేశంలోని యువత, విద్యార్థులు, జనరేషన్-Z రాజ్యాంగాన్ని కాపాడతారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారు. ఓట్ల చోరీని ఆపుతారు. నేను వారి వెంటే నిలబడతాను. జైహింద్’ అని రాసుకొచ్చారు. అయితే నేపాల్ తరహాలో భారత్లోనూ జనరేషన్-Z ఉద్యమం వస్తుందన్న కోణంలో రాహుల్ ట్వీట్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.