News July 28, 2024
ఒలింపిక్స్: ఆర్చరీలో భారత్ ఉమెన్స్ టీమ్ ఔట్

పతక ఆశలతో క్వార్టర్ ఫైనల్స్కి ఎంట్రీ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు నిరాశపర్చింది. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో దీపికా, భజన్ కౌర్, అంకిత జట్టు 0-6 తేడాతో ఓడిపోయింది. కాగా ఈ విభాగంలో సెమీ ఫైనల్స్, ఫైనల్స్ ఈరోజే పూర్తి కానున్నాయి. ఒలింపిక్స్లో ఆర్చరీ పోటీలు మొదలై 36 ఏళ్లు గడిచినా ఇంతవరకూ భారత టీమ్కు ఒక్క మెడల్ కూడా రాలేదు. రేపు క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్న మెన్స్ జట్టుపైనే ఆశలు నెలకొన్నాయి.
Similar News
News November 28, 2025
ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో <<18403510>>46<<>>ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని అన్నారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.
News November 28, 2025
ఎన్నికలను రద్దు చేయాలి: ఆర్.కృష్ణయ్య

TG: స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని BC నేత, రాజ్యసభ MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. HYD గన్ పార్క్ వద్ద BC సంఘాలతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో <<18403510>>46<<>>ను రద్దు చేసి జీవో9ను పునరుద్ధరించాలని అన్నారు. లేదంటే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. BCలకు 42% రిజర్వేషన్లు కేటాయించకపోవడంపై బీసీ సంఘాలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే.
News November 28, 2025
వరిలో జింక్ లోపం, కాండం తొలిచే పురుగు నివారణ

☛ వరి పంట మొక్క ఆకుల మీద ఇటుక రంగు మచ్చలు కనిపిస్తే జింక్ లోపంగా భావించాలి. జింక్ లోప నివారణకు లీటరు నీటికి 2 గ్రా. చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
☛ వరిలో కాండం తొలిచే పురుగు/మొగి పురుగు నివారణకు 20-25 కిలోల ఇసుకలో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి గుళికలు 8 కిలోలు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు 4 కిలోల చొప్పున కలిపి బురద పదునులో వేయాలి.


